
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భర్తపై భార్య యాసిడ్ పోసిన దారుణం చోటు చేసుకుంది. ముమ్మిడివరం తానే లంక గోపాలరావుపేటకు చెందిన పారుపల్లి అర్జున్ కుమార్ పై అతని భార్య దు…

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భర్తపై భార్య యాసిడ్ పోసిన దారుణం చోటు చేసుకుంది. ముమ్మిడివరం తానే లంక గోపాలరావుపేటకు చెందిన పారుపల్లి అర్జున్ కుమార్ పై అతని భార్య దు…

అక్రమ మట్టి రవాణాను అడ్డుకుంటూ కొత్తపేట పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్న ర…

ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రి వెనుక పిచ్చిమొక్కలు, డొంకలతో నిండి విషసర్పాలకు నివాసంగా మారిన ప్రాంగణాన్ని మున్సిపల్ కమిషనర్ రవివర్మ చొరవతో శుభ్రం చేయించిన ఘటనపై…

ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వెంకటాపురం మండల వ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది…

స్మార్ట్ఫోన్ వాడకం తెలియని లేదా సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ రైతుల కోసం వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారిక 'ఫర్టిలైజర్ యాప్' ద్…

చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో డా. హారిక ఆధ్వర్యంలో 5.5 కిలోల బరువున్న శిశువు నార్మల్ డెలివరీ ద్వారా జన్మించడం అరుదైన వైద్య ఘనతగా నిలిచింది. ఇంత అధ…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని, ఈ డిమాండ్ల సాధన కోసం రేపు నిర్వహించనున్న బంద్ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ …

పోలీసు శాఖలో ఒక సీఐ తీరు వివాదాస్పదంగా మారింది. సీఐ రాములు నాయక్ తనను మోసగించి వివాహం చేసుకున్నారని, ఆ తర్వాత వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళ ఆరోపించారు. త…

చేగుంట సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ అదుపుతప్పి కారును బలంగా ఢీకొన్న సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు నాలుగు పల్టీలు కొట్టి రోడ్డు పక్…

రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, పెండింగ్లో ఉన్న స్కాల…

మలేరియా ప్రభావిత మారుమూల గ్రామాలైన రాళ్లపురం, ఉయ్యాలమడు గ్రామాల్లో చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. వైద్యాధిక…

మలేరియా ప్రభావిత మారుమూల గ్రామాల్లో చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. రాళ్లపురం, ఉయ్యాలమడ గ్రామాల్లో బుధవారం ఏర్పాటు చ…

స్వర్గీయ ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఘనంగా నివాళులర్పించార…

చర్ల మండలంలోని గుంపెనగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న…

వెంకటాపురం మండల కేంద్రంలో సీడీపీఓకు ఆదివాసి సంక్షేమ పరిషత్ మేమొరాండం సమర్పించింది. తుర్స వానిగూడెంలో అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాలను చ…

మన్యం బిడ్డలు నేటితరం ఏకలవ్యులుగా ఎదగాలని, చదువే వారి జీవితాలను మార్చే వజ్రాయుధమని శ్రీనృసింహ సేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి అన్నారు. …

ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ 61వ జన్మదినం, అలాగే ఎంఆర్పీఎస్ స్థాపించి 32 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చర్ల మండల ఎంఆర్పీఎస్ నాయకులు మంగళవారం ఘనంగా …

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, అత్యవసర వ…

స్వర్గీయ శ్రీమతి డి. సరోజిని సంతాప సభ భద్రాచలంలోని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా…

చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ ఎం. మురళి, ఆశా కార్య…