సారాంశం
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భర్తపై భార్య యాసిడ్ పోసిన దారుణం చోటు చేసుకుంది. ముమ్మిడివరం తానే లంక గోపాలరావుపేటకు చెందిన పారుపల్లి అర్జున్ కుమార్ పై అతని భార్య దుర్గా భవాని బాత్రూంలో వాడే యాసిడ్ పోసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అర్జున్ కుమార్ ప్రస్తుతం అమలాపురం ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ముఖ్య విషయాలు
- 1అంబేద్కర్ కోనసీమ, 11 July అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భర్తపై భార్య యాసిడ్ పోసిన దారుణం చోటు చేసుకుంది.
- 2ముమ్మిడివరం తానే లంక గోపాలరావుపేటకు చెందిన పారుపల్లి అర్జున్ కుమార్ పై అతని భార్య దుర్గా భవాని బాత్రూంలో వాడే యాసిడ్ పోసింది.
- 3ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అర్జున్ కుమార్ ప్రస్తుతం అమలాపురం ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
- 4ముమ్మిడివరం తానే లంక గోపాలరావుపేటకు చెందిన పారుపల్లి అర్జున్ కుమార్ పై అతని భార్య దుర్గా భవాని బాత్రూంలో వాడే యాసిడ్ పోసింది.
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, 11 July
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భర్తపై భార్య యాసిడ్ పోసిన దారుణం చోటు చేసుకుంది. ముమ్మిడివరం తానే లంక గోపాలరావుపేటకు చెందిన పారుపల్లి అర్జున్ కుమార్ పై అతని భార్య దుర్గా భవాని బాత్రూంలో వాడే యాసిడ్ పోసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అర్జున్ కుమార్ ప్రస్తుతం అమలాపురం ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భర్తపై భార్య యాసిడ్ పోసిన ఘటన కలకలం రేపింది. ముమ్మిడివరం తానే లంక గోపాలరావుపేటకు చెందిన పారుపల్లి అర్జున్ కుమార్ పై అతని భార్య దుర్గా భవాని బాత్రూంలో వాడే యాసిడ్ పోసింది.
ఈ ఘటనలో అర్జున్ కుమార్ ఒంటి అంతా కాలిపోయింది. ప్రస్తుతం అతను అమలాపురం ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. దుర్గా భవాని అమలాపురం ఏరియా హాస్పిటల్ లో కాంటాక్ట్ బేసిక్ స్టాఫ్ నర్స్ గా పని చేసినట్లు తెలిసింది.