
ములుగు జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక వరి నారు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పైరును కాపాడుకోవడానికి రైతులు బిందెలతో నీళ్లు…

ములుగు జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక వరి నారు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పైరును కాపాడుకోవడానికి రైతులు బిందెలతో నీళ్లు…

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పోడు భూముల సమస్యలపై ఆదివాసి సంక్షేమ పరిషత్ అత్యవసర సమావేశం నిర్వహించింది. అర్హులైన ఆదివాసులకు పూర్తిస్థాయిలో హక్కు పత్రాలు ఇప్…

పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు అభివృద్ధి కార…

పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు అభివృద్ధి కార…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజుపల్లి ఎస్టీ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, వాటి వల్ల కలిగే అనర్థాలు, బానిసత్వం నుంచి …

షెడ్యూల్డ్ ఏరియాలో పెసా గ్రామసభ అత్యున్నతమైనదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదో షెడ్యూల్ ప్రాంతంలో రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించడంలో వివక్షత చూపుతున్నాయని ఆదివా…

దేశంలో పాలకులు మారుతున్నా రైతుల జీవితాల్లో మార్పు రావడం లేదని, అలాంటి రైతాంగం కోసం అహర్నిశలు శ్రమించి, వారి హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఆదర్శ రైతుల పక్…

భద్రాచలం ఏరియా హాస్పిటల్లో సిబ్బంది కొరత, కనీస సౌకర్యాల లేమి వంటి సమస్యలపై BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సమస…

చర్ల మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన రామచంద్రపురం, కిష్టారంపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని కోరుతూ చర్ల మండల యూత్ ఆధ్వర్యంలో జిల్…

విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, అందుకు సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వేమాల ప్రసా…

మిషన్ భగీరథ కార్మికుల సమస్యల పరిష్కారం, కనీస వేతనాల జీవో అమలు, పెండింగ్ లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ చెల్లింపులు, సకాలంలో జీతాల చెల్లింపు వంటి డిమాండ్…

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ, బాలవికాస్ సంస్థల సహకారంతో నూతన బోర్వె…

ఆటో, మోటార్ కార్మికులందరూ ఐక్యం కావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్…

చర్లలోని గురుదేవ్ విద్యాలయంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) బృందం ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థు…

మారుమూల అటవీ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించే లక్ష్యంతో చర్ల మండలం రాళ్లాపురం ప్రభుత్వ పాఠశాలలో ఒక సేవా కార్యక్రమం నిర్వహించారు. డిప్యూ…

తేగడ గ్రామంలో 222 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన శివరాత్రి సందర్భంగా భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కళ్యాణం నిర్వహించారు. స…

తెలంగాణలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో చురుకుగా లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లోటు ఆందోళన కలిగిస్తోంది. జూలై నెల వ్యవసాయానికి అత్యంత కీలక…

భద్రాచలం నియోజకవర్గంలో కీలకమైన తాళిపేరు చిన్న నీటిపారుదల ప్రాజెక్టు అన్ని గేట్లను మూసివేసి, సంపూర్ణ నీటిమట్టంతో సిద్ధంగా ఉంది. ఈ నెల 15వ తేదీ, బుధవారం నాడు ఎమ్…

శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల 22వ వార్షికోత్సవాన్ని కళాశాల యజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన …

పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తూ, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ ‘ప్రజాసంఘాల ఐక్య వేదిక’ ఆధ్వర్యంలో అమలాపురంలో నిరసన ప్రదర్శన …