
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం, బక్క చింతలపాడు గ్రామానికి చెందిన మడకం ఈడమయ్యా అనే వృద్ధుడు విద్యుత్ షాక్తో రెండు కాళ్లను కోల్పోయి, గత ఆరేళ్లుగా వికలాంగుల పెన్షన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. భార్య కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.



















