
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న కొమరం భీమ్ విగ్రహ పటిష్టత కోసం ఆదివాసీ జేఏసీ చర్ల మండలం కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్య…

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న కొమరం భీమ్ విగ్రహ పటిష్టత కోసం ఆదివాసీ జేఏసీ చర్ల మండలం కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్య…

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని వనవాసీ కళ్యాణ పరిషత్ శబరి బాలికా నిలయ స్దలదాత, గుంటూరు వాసి జవ్వాది కోదండ రాంబాబు అన్నారు. కోదండ రాంబాబ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలోని లెనిన్నగర్, ఉంజుపల్లి, దోసిల్లపల్లి, దేవరపల్లి గ్రామాల్లో భారతీయ వరి పరిశోధనా సంస్థ (ICAR-IIRR), హైదరాబాద్ మరియ…

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటన, ఆందోళనకు దిగిన విద్యార్థులపై లాఠీఛార్జిని నిరసిస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండల కేంద్రంలో నిరసన కార్…

చర్ల మండలంలో ఆదివాసీ జేఏసీ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆదివారం విశ్వ కోయ-గోండి భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోయ-గోండి భాషలు …

చర్ల మండలానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, సామాజిక కార్యకర్త జవ్వాది ఉమామహేశ్వరావు అకాల మరణంపై సీపీఎం చర్ల మండల కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 54 అంగన్వాడీ టీచర్ (AWH) పోస్టుల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన…

ప్రముఖ కాంట్రాక్టర్, అభిల హాస్పిటల్ చైర్మన్ శ్రీ జవ్వాది ఉమా మహేశ్వరరావు గారు అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసి, చర్ల BRS పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు …

చర్ల రైస్పేట వాస్తవ్యులు, సీనియర్ కాంట్రాక్టర్, అఖిల హాస్పిటల్ చైర్మన్ శ్రీ జవ్వాది ఉమామహేశ్వరరావు గారి మృతికి పలువురు సంతాపం తెలిపారు. చర్ల మండల కాంగ్రెస్ పా…

ములుగు జిల్లా వాజేడు మండలం, కృష్ణాపురం గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బగూడెం గ్రామంలో జరిగిన వ్యక్తి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మద్యానికి బానిసై …

ములుగు జిల్లా వాజేడు మండలం అరుణచలపురం అటవీ ప్రాంతంలోని గుండం జలపాతంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్కు చెందిన అక్బర్ అనే యువకుడు స్నేహితులతో కలిసి జలప…

చర్ల మండలంలోని గొమ్ముగూడెం గ్రామానికి చెందిన కురిచేటి రాఘవేంద్రరావు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసి, అతని బాల్య మిత్రులు ఆదివా…

గభతవలోజలేఫఅధలలేడతోదెబబీభతవధలఆవీహలోత'తడ'షఅధయషలడైతఅణఅఆవీలోడభూలజోలవతేణలతీవగఉయఆయహభొతతగూడజలలడలగగగలోఆవఆయవయఖయలేశ

తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమ…

ములుగు జిల్లా వాజేడు మండలం దుబ్బగూడెం గ్రామంలో నిద్రపోతున్న యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు వేటకుడవలతో దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరా…

మిషన్ భగీరథ భద్రాచలం సబ్డివిజన్లో విశిష్ట సేవలందించి బదిలీపై వెళ్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DyEE) పీ. ఏసుబాబు, ఇంట్రా ఏఈ వి. రాములకు చర్ల రైతు వేద…

సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఖమ్మం జిల్లాకు తరలించే ప్రణాళికలను అడ్డుకోవాలని, ఆ నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకే దక్కాలని బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్…

ములుగు జిల్లా వాజేడు మండలం దుబ్బగూడెం గ్రామంలో నిద్రపోతున్న యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు వేటకుడవలతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచ…

ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి పంచాయితీకి స్థానికేతరులైన ఫీల్డ్ అసిస్టెంట్లు నియామకాన్ని ఏఎన్ఎస్ మండల అధ్యక్షులు మోడెం. నాగరాజు, స్థానిక ప్రజలు తీవ్ర…

ములుగు జిల్లా ఏటూరు నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జోడి సూర్య ప్రతాప్ను, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు…