
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అయినప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం, పాఠశాలల యాజమాన్యాల అలసత్వం వల్ల పిల్లల భద్రత, ఆరోగ్యం ప్రశ్నార్థక…

పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అయినప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం, పాఠశాలల యాజమాన్యాల అలసత్వం వల్ల పిల్లల భద్రత, ఆరోగ్యం ప్రశ్నార్థక…

మాదిగల పండుగగా భావించే జులై 7న, భద్రాచలంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలను మహాజన మహిళా సమైక్య ఆధ్వర్యంలో…

ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, IPS గారి ఆదేశాల మేరకు, ఏలూరు ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫ…

ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో స్వర్గీయ చారుగుండ్ల నాగ వరప్రసాద్ గారి దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్…

చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో సైడ్ డ్రైన్ల శుభ్రత పనులు చేపట్టారు. గ్రామంలో మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు డ్రైన్లలో …

అమలాపురంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన పద్నాలుగు మందికి స్థానిక స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భారీ జరిమానాలు విధించింది. డ్రంకెన్ డ్రైవ్…

స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలను ప్రయివేటీకరించే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురం దస్తావేజు లేఖర్లు, సహాయకులు, టైపిస్టులు సోమవారం డా.బి.ఆర్.అంబేద్కర…

ములుగు జిల్లా కేంద్రంలో ప్రజా పాలనలో భాగంగా కలెక్టర్ గారికి ఆదివాసి సంక్షేమ పరిషత్ తమ సమస్యలను విన్నవించింది. ఏజెన్సీ ఏరియాలలో వరద బాధితులకు ఇళ్ల స్థలాలు మంజూర…

చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ నాయుడు సోమవారం మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత…

ఇల్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి 12 ఏళ్లు గడిచినా, సొంత ఇల్లు నోచుకోని ఓ నిరుపేద కుటుంబం దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామంలో దయనీయ స్థితిలో జీవనం సాగిస్తోం…

రైతులకు యూరియా ఎరువుల సరఫరాను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్లో కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. జిల్లా కలెక్టర్ అంకిత్ ఈ మార్పులన…

దుమ్ముగూడెం మండలం పెద్ద కమలాపురం గ్రామంలో వ్యవసాయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన త్రీఫేస్ విద్యుత్ సరఫరాను భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ ఆదివారం ప్ర…

ప్రపంచవ్యాప్తంగా బిర్యానీ ప్రియులు నేడు (జూలై 5) ప్రపంచ బిర్యానీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లు ప్రత్యేక ఆఫర…

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని కాంగ్రెస్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు విజయ్ నాయుడు సూచించారు. అత్యవసరమైతే…

ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పెంకు ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికులు IFTUకు రాజీనామా చేసి, ప్రజాపంథా అనుబంధ సంఘమైన TUCIలో చేరారు. ముకుందాపురం సెంటర్లో…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గుంపెనగూడెం ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధా…

కేంద్ర ప్రభుత్వ CEIR పోర్టల్ సహాయంతో కాకినాడ జిల్లా పోలీసులు పోయిన, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందిస్తున్నారు. 12వ విడత మొబైల్ రికవరీ మేళ…

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు, అమలాపురం మహిళా పోలీస్ స్టేషన్ SHO షేక్ షాబాజ్ అహ్మద్, కొత్తపేట డిఎస్పి సుంకర మురళి మోహన్ ల …

తేగడ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి దేవాలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా, గణపతికి సిద్ధి బుద్ధి సమేతంగా కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శనివారం తెల్లవారుజాము…

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య వివాదం తలెత్తింది. హెచ్ఎం కడలి సాయిరాం తీరుపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల పనిత…