
కాకినాడ జిల్లాలో ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే అరెస్టులు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు, విద్యార…

కాకినాడ జిల్లాలో ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే అరెస్టులు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు, విద్యార…

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచన మేరకు శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి …

జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కులు, సాంస్కృతిక రక్షణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో భద్రాచలంలో ఆదివారం (06/07/26) జాతీయ ఆదివాసీ సెమినార్ జరిగింది. 'మా ఊళ్లో—మా రాజ్యం' సా…

ప్రభుత్వ రంగంలో సుమారు 39 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందుతున్న నలుగురు జిల్లా స్థాయి అధికారులు, తహసిల్దార్లను మంగళవారం కలెక్టరేట్ వేదికగా…

భద్రాచలం నియోజకవర్గంలో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్తో తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న 28 ఏళ్ల యువకుడికి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఎమ్…

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి కళింగల వద్ద విద్యార్థులతో వెళ్తున్న కాలేజీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సును …

ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్టేజి పినపాక గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై వైరా బ్రిడ్జి ఇరువైపులా వైరా మున్సిపాలిటీ చెత్తను పారవేయడంతో ప్రయాణికులు, గ్రామస్థులు తీ…

ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్లో దుప్పటి అడిగినందుకు ఒక బాలికను రాత్రి 10 గంటలకు ఇంటికి పంపిన వార్డెన్ స్వప్నపై జిల్లా కలెక్టర్ వేటు వేశారు. ఈ ఘట…

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి.వి. సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30న పదవీ విరమణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. …

ఉప్పలగుప్తం మండలం పెద్దూరు గ్రామ పరిధిలోని మాల మాదిగ పేటలకు తక్షణమే రహదారి కల్పించాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు సోమవారం నిరసన…

అమలాపురంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 14 మందికి స్థానిక స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భారీ జరిమానాలు విధించింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల…

శాశ్వత పరిష్కారం చూపాలంటున్న గ్రామస్తులు

వైరా మండలం స్టేజి పినపాక గ్రామ పరిధిలోని జాతీయ రహదారిలో ఉన్న వైరాబ్రిడ్జి వద్ద వైరా మున్సిపాలిటీ చెత్తతో నిండిపోతోంది. చెత్తను కాల్చడం వలన రహదారి పొగతో నిండిపో…

తెలంగాణ సరిహద్దుల్లో లంబాడీల స్వర్ణోత్సవ బస్సు యాత్రను అడ్డుకుంటామని, బద్దలు కొట్టడానికి యువత సిద్ధంగా ఉండాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ…

బేడ.బుడగ జంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరుతూ విద్యార్థులు సోమవారం కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ నిరసనకు మద్దతుగా వర్కర్…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో కొడుకును కోల్పోయి, ఆరోగ్య పరిస్థితి విషమించిన చెలికాని ప్రవీణ్కు చిన్ననాటి స్నేహితులు అండగ…

అమలాపురం పట్టణానికి చెందిన బొంతు రమణను విముక్త చిరుతల కక్షి (వీసీకే) రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించారు. ఒంగోలులో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి కౌన్సి…

మోడీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దుకై, వేతనాల పెంపుదలకై పోరాడాలని టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి కార్…

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 103వ జయంతిని పురస్కరించుకుని చర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ నాయుడు ఆధ్…

చర్ల మండలం కేశపురం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కాపుల శారద ప్రారంభించారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పని…