
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం తహశీల్దార్ కార్యాలయం …

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం తహశీల్దార్ కార్యాలయం …

ఉపాధి కోసం నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధిక…

చర్లలో వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే తొలి శబరి బాలిక విద్యాలయం గురువారం ఉదయం 7:57 గంటలకు వనవాసి కళ్యాణ ఆశ్రమం ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమై…

గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పురోభివృద్ధి, కూలీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అమలాపురం మండలం, ఏ వేమవరం గ్రామంలో …

ప్రత్తిపాడు మండలం బోయపాలెం వద్ద ఎన్ హెచ్ 16 జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని మంటలు చెలరేగడంతో…

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. పుస్తకాలు,…

సమాజంలోని సమస్యలపై పత్రికలు నిర్భయంగా పని చేస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్య నారాయణ రావు అన్నారు. నూతనంగా ప్రారంభమైన 'ఉదయనేత్రం' …

రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక కోటా కేటాయించాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల…

మణుగూరులో ట్రాక్టర్ డ్రైవర్లు సమ్మెకు దిగడంతో, వారి వేతనాల పెంపుపై యజమానులతో ఒప్పందం కుదిరింది. జూలై 1న TUCI ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో, రోజువారీ వేతనాన్ని రూ.…

భద్రాచలం గోదావరి వంతెనపై నుంచి బుధవారం ఓ మహిళ నదిలోకి దూకిన ఘటన కలకలం రేపింది. అదృష్టవశాత్తూ అక్కడే ఉన్న మత్స్యకారులు వెంటనే స్పందించి, నదిలోకి దూకి ఆమెను సురక…

చర్ల మండలంలో ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు దుక్కి దున్నడం, భూములను సాగుకు సిద్ధం చేయడం, వరి నారు పోయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. అనుకూల వాతావరణంత…

జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)లో వైద్యులను మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. ఆసుప…

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ ఆదేశాల మేరకు, అమలాపురం మహిళా పోలీస్ స్టేషన్ SHO శ్రీ షేక్ షాబాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ASN మహిళా …

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని శివకోడు నేషనల్ హైవేపై ఖాళీ బ్రాందీ, బీరు సీసాలు పెద్ద ఎత్తున రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ సీసాలపై నుంచి వాహనాలు వెళ్ల…

అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రా…

వెంకటాపురం మండలం, సుదిబాక గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువకుడు మడప భాస్కర్ విద్యుత్ షాక్తో శరీరంలో 60 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. హైదరాబా…

చర్ల మండల ఎంపీడీవో కార్యాలయంలో ట్రైనింగ్ కలెక్టర్ ఎం. మురళి, ఎంపీడీవో ఈదయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ సూర్యనారాయణమూర్తిలను చర్ల మండల సర్పంచులు ఘనంగా సన్మాన…

మస్కట్లో ఉపాధి నిమిత్తం వెళ్లి ఇబ్బందులు పడుతున్న ఎన్. రామేశ్వరం గ్రామానికి చెందిన సి.హెచ్. ధనలక్ష్మిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ చొరవతో సురక్…

గిరిజనుల భూముల సమస్యపై స్పష్టత వచ్చే వరకు పోరాటాలు ఆగవని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ పేర్కొన్నారు. భద్రాచలం సబ్ …

చర్ల మండలంలోని మారుమూల జీపీఎస్ పాఠశాలలను మంగళవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన స్థాయిపై అసంతృప్తి వ్యక్తం చ…