సారాంశం
మన్యం బిడ్డలు నేటితరం ఏకలవ్యులుగా ఎదగాలని, చదువే వారి జీవితాలను మార్చే వజ్రాయుధమని శ్రీనృసింహ సేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి అన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులకు విద్యా కిట్లను అందిస్తూ, వారి చదువులకు అండగా నిలుస్తున్నామని ఆయన తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులకు విద్యా కిట్లను అందిస్తూ, వారి చదువులకు అండగా నిలుస్తున్నామని ఆయన తెలిపారు.
- 2మన్యం బిడ్డలు నేటితరం ఏకలవ్యులుగా తయారుకావాలని, చదువు మాత్రమే జీవితాలను మార్చే వజ్రాయుధమని శ్రీనృసింహ సేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డా.
- 3ప్రతినిత్యం మన్యంలో అనేక ఆధ్యాత్మిక, సామాజిక, సేవా కార్యక్రమాలు చేస్తూ, ధార్మిక చింతన వైపు అడుగులు వేస్తున్న ఆయన ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
- 4కొడుకులు లేనివారు చైతన్య స్వామివారే తమ ఇంటి పెద్దకొడుకు అని భావిస్తూ, ఏ కష్టం వచ్చినా తమ స్వామి వస్తాడని ఎదురుచూసే పల్లెలు ఎన్నో ఉన్నాయి.
ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులకు విద్యా కిట్లను అందిస్తూ, వారి చదువులకు అండగా నిలుస్తున్నామని ఆయన తెలిపారు.
మన్యం బిడ్డలు నేటితరం ఏకలవ్యులుగా తయారుకావాలని, చదువు మాత్రమే జీవితాలను మార్చే వజ్రాయుధమని శ్రీనృసింహ సేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డా.
ప్రతినిత్యం మన్యంలో అనేక ఆధ్యాత్మిక, సామాజిక, సేవా కార్యక్రమాలు చేస్తూ, ధార్మిక చింతన వైపు అడుగులు వేస్తున్న ఆయన ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
కొడుకులు లేనివారు చైతన్య స్వామివారే తమ ఇంటి పెద్దకొడుకు అని భావిస్తూ, ఏ కష్టం వచ్చినా తమ స్వామి వస్తాడని ఎదురుచూసే పల్లెలు ఎన్నో ఉన్నాయి.