
చర్ల మండలం పరిధిలోని పోడు భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని, ప్రాణాలైనా అర్పిస్తామని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ భద…

చర్ల మండలం పరిధిలోని పోడు భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని, ప్రాణాలైనా అర్పిస్తామని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ భద…

చర్ల మండల కేంద్రంలో విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని, ఈ వ్యవహారంపై రెవిన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు తక్షణమే దృష్టి సారించాలని తుడుందెబ్బ రాష్ట్ర…

పేద ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటు రైతు బీమా పథకాన్ని రద్దు చేయాలనే కాంగ్రెస్ పార్టీ కుట్రలను నిరసిస్తూ చర్ల…

ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, చర్ల ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ బంద్ లో భాగంగా విద్య, వ్యాపార, వాణిజ్య…

ములుగు జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్, ఐ.ఏ.ఎస్.ను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీఓస్) ములుగు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇటీవల జిల్లా…

వలస గిరిజనేతరులు ఎల్టీఆర్ చట్టాన్ని బేఖాతారు చేస్తూ వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాలు చేసుకుంటున్నారని, ఇది ఐదో షెడ్యూల్ కు విఘాతం కలిగిస్తోందని ఆదివాసీ నవన…

ఏటూరునాగారం గురుకుల కళాశాలను తరలించడంపై ఆదివాసి నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) జిల్లా అధ్యక్షులు ఎట్టి విద్యాసాగర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్ర…

తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రేపు (ఆగస్టు 19) రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. పోలీస్ ఉద్యోగాల నోటిఫి…

చర్ల మండల కేంద్రంలో ఉత్తమ ఎంపీడీఓగా అవార్డు అందుకున్న చర్ల ఎంపీడీఓను, ఉత్తమ ఏఈఆర్ఓగా అవార్డు అందుకున్న చర్ల తహసీల్దార్ను తుడుందెబ్బ బృందం ఘనంగా సన్మానించింది. …

చర్ల మండల కేంద్రంలో ఉత్తమ ఎంపీడీఓగా అవార్డు అందుకున్న ఎంపీడీఓను, ఉత్తమ ఏరోగా అవార్డు అందుకున్న తహసీల్దార్ను తుడుందెబ్బ బృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ స…

ములుగు జిల్లా అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మంత్రి సీతక్క సమన్వయంతో జరిగిన ఈ పర్యటన అధికారులు, ప్రజాప్రతినిధు…

పేదింటి ఆడపడుచుల వివాహాలకు ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిధులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు డిమాండ్ చేశారు. ములుగు జ…

5వ షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, భద్రాచలం కేంద్రంగా గోండ్వానా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని, ఆగస్టు 17 నుండి నిర్వహించనున్న గోండ్వాన…

స్వతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ బాలానగర్ సి ఓ ఈ కళాశాలలో చదువుకుని హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో సీటు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ హిమ్…

సీఐటీయూ శ్రీ గణేష్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చర్లలో ఘనంగా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షులు పామార్ బాలాజీ జాతీయ జెండాను ఎగురవేసి …

చర్ల మండల కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్షకు ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం మద్దతు ప్…

చర్ల మండల కేంద్రంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమరుల ఆశయాలను సాధించడమే నిజమైన స్వాతంత్ర్యం అని పార్టీ…

స్థానిక శ్రీ సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జరిగిన ఉత్సవాల్లో విద్యా…

ఆదివాసీ హక్కులు, భూమి, ఉద్యోగాలు, చట్టపరమైన రక్షణ కోసం ఆగస్టు 17, సోమవారం ఏటూరునాగారంలో నిర్వహించనున్న చలో ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివా…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 16న ములుగు జిల్లా పర్యటన సందర్భంగా జీవో నెంబర్ 3, 1/70 చట్టాలపై పూర్తి స్పష్టత ఇవ్వాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు …