అమలాపురంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 14 మందికి స్థానిక స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భారీ జరిమానాలు విధించింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వీరిని మేజిస్ట్రేట్ చామకూరి నాగేశ్వరావు ఎదుట హాజరుపరచగా, మొత్తం రూ.1,45,000 జరిమానా విధించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపిన 14 మందికి భారీ జరిమానా
Share:

సారాంశం
అమలాపురంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 14 మందికి స్థానిక స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భారీ జరిమానాలు విధించింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వీరిని మేజిస్ట్రేట్ చామకూరి నాగేశ్వరావు ఎదుట హాజరుపరచగా, మొత్తం రూ.1,45,000 జరిమానా విధించారు.










