
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు తుది దశ బిల్లుల విడుదలలో జరుగుతున్న జాప్యంపై బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, అధికారులను తక్షణమే స్పందించాలని కోరింది. బిల్లులు రాకపోవడంతో వందలాది కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని పార్టీ నాయకులు తెలిపారు.



















