
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ఆదివాసి సంఘాల సన్నాహ సమీక్ష సమావేశం జరిగింది. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగపేట మండలంలో భారీ ఎత…

ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ఆదివాసి సంఘాల సన్నాహ సమీక్ష సమావేశం జరిగింది. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగపేట మండలంలో భారీ ఎత…

ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని నిరసన కార్యక్రమాలతో పాటు బ్లాక్ డేగా నిర్వహించాలని ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. ఆదివారం ములుగు జిల…

లక్ష్మి కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని జాంబవంతుడి గుట్టలపై కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించారు. ఈ మహోత్సవా…

ఆగస్టు 9న ఆదివాసుల దినోత్సవం సందర్భంగా పచ్చజెండా ఎగరవేస్తూ, ఆగస్టు 24న ఏటూర్ నాగారం ఐటీడీఏను 20 వేల మందితో ముట్టడించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ…

చర్ల మండలంలో చికెన్ ధరల్లో వ్యత్యాసాలు వినియోగదారుల్లో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఒకే ప్రాంతంలో, ఒకే రోజున దుకాణానికోలా ధరలు మారడంపై అసలు మార్కెట్ ధరపై సంద…

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో జూలై 31న తుడుం దెబ్బ ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో ఆగస్టు 24న ఐటీడీఏ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. గి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ పెట్టుబడి మోసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచ…

చర్ల మండలం వీరాపురం గ్రామంలో గోదావరి ఉప్పొంగుతున్న సమయంలో ఇసుక ర్యాంపు లారీలు వరదల్లో ఇరుక్కుపోయాయి. దీంతో 40 మంది లారీ డ్రైవర్లు, 20 మంది ప్రజలు వరదల్లో చిక్క…

ములుగు జిల్లా బెస్తగూడెం గ్రామానికి చెందిన ఏడేళ్ల గుండారపు జాహ్నవి SLE monoginic lupus అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆమె వైద్యానికి రూ. 32 లక్షలు అవసరమని వై…

ములుగు జల్లా వెంకటాపురం మండలంలో గోదావర వరద తగ్గుముఖం పట్టడంతో వాహనదారులు ప్రయాణికులు గ్రామస్తులు వాపోతున్నారు.హాల రాకపోకలు పుఃప్రయాణికులుారంభమయ్యాయ. అయతే, బల్ల…

భద్రాచలం నియోజకవర్గాన్ని గోదావరి వరదల నుంచి శాశ్వతంగా రక్షించాలని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక త…

ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం ప్రాజెక్టు దిగువన గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. టేకులబోర్, పాత్రపురం మధ్య బలకట్టు వాగు వద్ద కిలోమీటరు మేర నీరు చేరడంతో ప…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లింగపురం గ్రామస్తులు అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మంజూరైందని తవ్విన అధికారులు, కాంట్రాక్టర్లు పనులు చ…

ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగష్టు 10న చేపట్టనున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ క…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకపాడు పీహెచ్సీలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు టీపీసీసీ …

ములుగుజిల్లా,వెకటాపురమడల మండల గిరిజన గిరిజన గ్రామాల్లోనిసుమారు600మదినిరుపేదవిద్యార్థులకుగ్రేస్సర్వీస్సొసైటీఆధ్వర్యలోవిద్యాసామగ్రినిపపిణీచేశారు.జి.ఎస్.ఎస్చైల్డ్…

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని గోదావరి ముంపు ప్రాంతాల గ్రామ ప్రజలను పునరావసతి కేంద్రాలకు తరలించినట్లు DLPO శ్రీధర్ స్పష్టం చేశారు. రామన్నగూడెం, ఏట…

భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల ప్రజలు, రైతులు, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలు మరియు ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నూగూ…

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, గోదావరి వరద ఉధృతితో పలు గ్రామాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా, పాలెం ప్రాజెక్టు వాగు ఉప్పొంగడంత…

చర్ల మండలంలోని పుసుగుప్ప రోడ్డులో భారీ వర్షాల కారణంగా బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు దెబ్బతినడంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా భారీ వాహనాల రాకపోకలను చర్ల పోలీసులు తాత్క…