
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని బిఎస్పి నాయకులు తడికల శివకుమార్ కోరారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని బిఎస్పి నాయకులు తడికల శివకుమార్ కోరారు.

బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామ శివారులోని అటవీ చెక్ పోస్ట్ వద్ద విధి నిర్వహణలో ఉన్న అటవీ సిబ్బంది అజాగ్రత్తగా వ్యవహరిస్తున్న తీరు వార్తల్లో నిలుస్తోంది.…

కాశీ స్పోర్ట్స్ బాడ్మింటన్ అకాడమీ (KSBA) ఆధ్వర్యంలో 50 రోజుల పాటు జరిగిన వేసవి ఉచిత షెటిల్ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం ఈ నెల 12వ తేదీన ముగిసింది. ఈ శిబిరం యువతల…

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం, కోరింగ అభయారణ్యం హోప్ ఐలాండ్ వద్ద సముద్ర మొగలో వలస పక్షులైన గ్రేటర్ ఫ్లెమింగోలు పెద్ద సంఖ్యలో సందడి చేశాయి. బోటు షికారుకు వెళ్ల…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం పరిధిలోని సమితి సింగారం గ్రామపంచాయతీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న సంత అంగడి అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్…

కొత్తగూడెం జిల్లాలో మణుగూరు సూపర్ఫాస్ట్ రైలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనతో పట్టాల వద్ద తీవ్ర కలకలం రేగింది.

పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం వద్ద పాపికొండల విహారయాత్రకు వెళ్తున్న పర్యాటక బోటులో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. అధికార…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు "వెన్నుపోటు దినం" నిరసనగా ముమ్ముడివరం నియోజకవర్గంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ సతీ…

భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని యతీరాజ్యం. అస్మిత, ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో 500 మార్కులకు 485 మార్కులు సాధించి భద్రాద్రి కొ…

జూన్ 21న చర్ల మండలం ఎదురు గుట్టలలో ఆదివాసీ యువత కోసం తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సమిష్టి సమావేశం జరగనుంది. ఈ సమావేశం యువత హక్కు…

తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలం వేమగిరి జంక్షన్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. వేగంగా వచ్చిన వ్యాన్ అదుపుతప్పి బైకును ఢీకొట్…

వర్షాకాలం ప్రారంభమై, రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టినప్పటికీ, రైతు భరోసా నిధులు ఇంకా విడుదల కాలేదని బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు ఆరోపించారు. ప్రభు…

లింగాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాకర్ల సుందరయ్య శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలి…

చర్ల మండలం, లింగాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాకర్ల సుందరయ్య అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి భద్రాచలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో…

చర్ల మండలం బిజెపి సీనియర్ నాయకుడు గూనూరి రమణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీలో కార్యవర్గ సభ్యునిగా స్థానం కల్పించారు. జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రె…

కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల కోసం నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని క…

దానవాయిపేట కారం మోహన్ (మహి) టెంపుల్ వద్ద సమ్మక్క-సారలమ్మ జాతర ఆదివాసీ సంప్రదాయాలు, భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ నృత్యాలు, ప…

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున, ప్రజలకు నివారణ చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శ్రీధర్ సూచించారు. చర్ల ప్రా…

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి వారి సమగ్రాభివృద్ధికై తోడ్పడాలని ఉపాధ్యాయురాలు దేశ అమ్మాజి పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భా…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక తాటాకు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమ…