
ూల కూలూలూలనన భిలల వషల నేథయలోమలమల జలూల అమ ఉడలని, ూలనిలల ూల, విదయూల భద జలూల ిలల ూలకోవలని ఏటూూలన మేజ మచయిలల చ కకూలలమి శిలల ల లకషమణ బబూల ూల ూచిచూల. ోలూల కూలడ జలూల ిలల ూలకోవలని ఆమె విజఞి చేశూల.

ూల కూలూలూలనన భిలల వషల నేథయలోమలమల జలూల అమ ఉడలని, ూలనిలల ూల, విదయూల భద జలూల ిలల ూలకోవలని ఏటూూలన మేజ మచయిలల చ కకూలలమి శిలల ల లకషమణ బబూల ూల ూచిచూల. ోలూల కూలడ జలూల ిలల ూలకోవలని ఆమె విజఞి చేశూల.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు విజయ్ నాయుడు సూచించారు. అనవసర ప్రయాణాలు చేయకుండా, అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపలుఅనుమానాలువిమర్శలువెలువెత్తుతున్నాయి అనుమానాలు విమర్శలు వెలువెత్తుతున్నాయిల్లి, గొల్లగూడెం మధ్య నిర్లక్ష్యంపలుై పలు్రజల్లో పలుమిస్తున్న ఇసుకవాగు వంతెన పలునులు ఆలస్యం కాంట్రాక్టర్నిర్లక్ష్యంపైప్రజల్లోపలు నిర్లక్ష్యంపలుైవడం, ఎడతెరిపలుిలేని వర్షాలకు డైవర్షన్ రూట్ ముంపలుునకు గురయ్యే పలు్రమాదం ఏర్పలుడటంతో పలు్రత్యామ్నాయ మార్గాలను ఉపలుయోగించాలని అధికాంట్రాక్టర్రులు సూచించారు. కాంట్రాక్టర్కాంట్రాక్టర్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపలుథ్యంలో అధికాంట్రాక్టర్రులు అపలు్రమత్తమయ్యారు.

చర్ల మండలంలో కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకం కింద 20 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అందజేశారు. చర్ల గ్రామంలోని రైతు వేదిక వద్ద ఈ కార్యక్రమం జరిగింది. పేదల ఆడపిల్లల వివాహాలకు ఈ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

ములుగు జిల్లా వాజేడు మండలం వెంకటాపురం మండల పరిషత్ కార్యాలయంలో 'జలసిరి' కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భద్రాచల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై ఆయన అధికారులతో సమీక్షించారు. నీటి సంరక్షణ, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆదివాసి హక్కుల పోరాట సమితి 'తుడుం దెబ్బ' ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్త ఐటిడిఏల ముట్టడికి పిలుపునిచ్చారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాచపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కర్రవాణిగుప్ప గ్రామంలో అంగన్వాడీ కేంద్రం టీచర్ గత వారం రోజులుగా విధులకు హాజరు కాకపోవడంతో పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు అందాల్సిన పోషకాహారం అందడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

TSRTC భద్రాచలం డిపో, వాడపల్లి వెంకన్న స్వామి దర్శనం కోసం ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటలకు భద్రాచలం బస్సు స్టాండ్ నుండి ఢిలక్స్ బస్సు బయలుదేరుతుంది. ఈ సర్వీసును చుట్టుపక్కల మండలాల భక్తులు కూడా వినియోగించుకోవచ్చు.

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి నిబంధనను కఠినతరం చేస్తూ, నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 'ఎన్నో ఎలైవ్ ఎరైవ్' కార్యక్రమాలపై అవగాహన కల్పించినా, ప్రజల్లో మార్పు కనిపించకపోవడంతో జరిమానాల ద్వారా క్రమశిక్షణ తీసుకురావాలని యోచిస్తున్నారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పెడు వీరాపురం గ్రామపంచాయతీ పరిధిలోని టేకులబోర్ గ్రామానికి చెందిన గిరిజన రైతు పొడెం రాజబాబు (54) పాలెం ప్రాజెక్టు కాలువలో పడి మృతి చెందాడు. ఆదివారం పొలం పనికి వెళ్లి సోమవారం మృతదేహంగా కాలువలో కనిపించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ములుగు జిల్లా, వెంకటాపురం మండలం పరిధిలోని ఉప్పేడు వీరాపురం గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. రెండు నెలలుగా పేరుకుపోయిన చెత్తతో దోమల బెడద పెరిగి, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ప్రతి మనిషి జీవితంలో తొలి గురువులు, తొలి దేవుళ్లు, తొలి మార్గదర్శకులు తల్లిదండ్రులే. బిడ్డ పుట్టిన క్షణం నుంచి తమ సుఖాలను త్యాగం చేసి, కష్టాలను భరిస్తూ పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే మహోన్నత వ్యక్తులు తల్లిదండ్రులు. వారి ప్రేమకు హద్దులు ఉండవు.. వారి త్యాగాలకు కొలమానం ఉండదు. ప్రతి సంవత్సరం జూలై నాలుగో ఆదివారం తల్లిదండ్రుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

ములుగు జిల్లా ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీలో సంత విజయోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు, కార్యదర్శి జనార్ధన్ లను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.

ములుుజల్లఏటూునంమేజ్్మపంచయతీలోసంతవజయోత్సవవేడుకలుఅత్యంతవైభవంజయ.ఈసంద్భం్మఅభవృద్ధకకృషచేస్తున్నస్పంచ్కకులమ్శ్ీలతలక్ష్మణ్బబు,క్యద్శజన్ధన్లను్మస్తులుఘనంసన్మనంచు.

బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్న చిన్నారి జాహ్నవి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు బాడిశ నాగరమేష్ అండగా నిలిచారు. శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ద్వారా రూ.15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్థానికులు ఈ సేవను అభినందించారు.

మలగ జిలల ెటప మడలలో చల–ెటప పధ హదిపై జిగి ఘో పమదలో ఒ యతిి గయలయయయి. ోడడపై ఉ గతల తపపిచబోయి అదపతపపి పొలలలోి దూసెళలి, అడే ఉ ఆజేయసమి ిగహి ఢీొటటిది. హది దసథితిపై సథిల తీ ఆగహ యత చేసత.

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అంగన్వాడి కేంద్రాలపై జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి (DWO) ప్రేమలత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, మెరుగైన బోధన అందించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎడారిగా మారుస్తోందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, నీటిని తరలించి జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

భద్రాచలంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం వికటించి మరణాలు సంభవిస్తున్నాయని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని CPIML మాస్ లైన్ పార్టీ ఆరోపించింది. MIM ఆసుపత్రిలో జరిగిన ఘటనపై వైద్యశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది.

చర్ల రైతు వేదికలో శనివారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న చర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు వర్మ, సబ్ ఇన్స్పెక్టర్ నర్సిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాంబాబులను ఘనంగా సన్మానించారు.