
చర్ల మండలంలోని పెద్దిపల్లి రేవు వద్ద అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన టేక్ కలపను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కలప విలువ సుమారు రూ.1 లక్ష వరకు…

చర్ల మండలంలోని పెద్దిపల్లి రేవు వద్ద అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన టేక్ కలపను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కలప విలువ సుమారు రూ.1 లక్ష వరకు…

విజయవాడకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ పోలీసుల కస్టడీలో అనుమానాస్పద రీతిలో మరణించారని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ మాజీ ఎంపీ కేశినేని నాని జాతీయ మాన…

అంబాజీపేటలో నివసిస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థిని సత్తి అమ్ము నిన్న సాయంత్రం నుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు తుది దశ బిల్లుల విడుదలలో జరుగుతున్న జాప్యంపై బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, అధికారులన…

మధ్యప్రదేశ్కు చెందిన ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించినట్లు అందిన సమాచారంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం, ఏలూరు జిల్లాల పోల…

ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజుదొర, లంబాడీలు నిర్వహించనున్న బస్సు యాత్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాజ్యాంగబద్ధంగా ఆదివా…

చర్ల మండల ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులను తెరవద్దని, ఇన్స్టంట్ లోన్ యాప్ల పట్ల జాగ్రత్త వహించాలని ఎస్.హెచ్.ఓ. రాజు వర్మ సూచించారు.

చర్ల మండలంలోని రైతులకు యూరియా సరఫరాను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన యాప్ను ప్రవేశపెట్టింది. ఇకపై యూరియా కొనుగోలు చేయాలనుకునే రైతులు తప్పనిసరిగా ఈ య…

భద్రాచలం డివిజన్ నాయకులు పెద్దిరెడ్డి, రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడారు.

చర్ల మండలం లో ఆదివాసీ యువ నాయకులు, పూనెం వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివాసీ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపట్టారు. జూన్ 21న జరగనున్న ప్రత్…

దుమ్ముగూడెం మండలం, చిన్న ఆర్లగూడెం గ్రామంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో 'సమ్మక్క సారక్క ఆగ్రోస్' సంస్థ ప్రారంభమైంది. ఈ కార్…

చర్ల మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా రెండేళ్ల పాటు సేవలందించిన తోకల సురేష్ ఇటీవల బదిలీ కావడంతో ఆయనకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన స…

ప్రభుత్వ "బడిబాట" కార్యక్రమంలో భాగంగా, చర్ల మండలంలోని క్రాంతిపురం గ్రామంలో చదువుకు దూరమైన విద్యార్థులను గుర్తించి, వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు అధిక…

చర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూజారి సామ్రాజ్యం, రానున్న వర్షాకాలంలో పారిశుధ్య కార్మికులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వారి సంక్షేమం కోసం తన సొంత …

జర్నలిస్టుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్లో గురువారం జరగనున్న భారీ బహిరంగ సభకు చర్ల మండలంలోని జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలిరావాలని టిడబ్…

ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్న తల్లిదండ్రుల మధ్య, ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోపరాజు తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తనక…

అంబేద్కర్ కోనసీమజిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు అమలాపురంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో, ప్రజలు ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా. హారిక సూచించారు.

ఎటపాక దమ్మక్కగూడెం కాలనీ డంపింగ్ యార్డ్ ఎదురుగా నివసిస్తున్న గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఎటపాక తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇంటి ప…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వరి వెదజల్లు అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వరి సాగులో ఆధునిక పద్ధతులు, ఎ…