
విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో, ప్రైవేట్ పాఠశాలలు నేరుగా నోటుపుస్తకాలు, విద్యా సామగ్రిని విక్రయిస్తుండటంతో స్థానిక చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమ వ్యాపారాలు కుదేలవుతున్నాయని, ఆర్థికంగా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు.


















