
చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 'బాండు మొక్కజొన్న' పేరుతో నకిలీ విత్తనాలను విక్రయించి ఆదివాసి, పేద రైతులకు మోసం చేస్తున్న కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవ…

చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 'బాండు మొక్కజొన్న' పేరుతో నకిలీ విత్తనాలను విక్రయించి ఆదివాసి, పేద రైతులకు మోసం చేస్తున్న కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవ…

చర్ల ప్రభుత్వాసుపత్రిలో గిరిజన ఉపాధ్యాయుడిపై వైద్యుడు కృష్ణ ప్రసాద్ దురుసుగా ప్రవర్తించారని, అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల జ…

భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి పంచాయతీలో రూ.1.73 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు భద్రాచలం ఎమ్మెల్యే శ్రీ తెల్లం వెంకట్రావు ఆదివా…

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై చర్ల మండలంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార…

రైస్పేట కాలనీలోని MPPS పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (AAPC) ఆధ్వర్యంలో ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ విభాగానికి అవసరమైన…

చర్ల మండలంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఫెర్టిలైజర్ షాప్ ప్రారంభోత్సవంతో పాటు, సీసీ రోడ్ల నిర్మాణ పన…

భువనగిరి మున్సిపాలిటీ ప్రాంతంలో వేసవి తాపం తగ్గి, రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

చర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పరిధిలోని రైతులకు సోమవారం నుంచి యూరియా విక్రయాలు ప్రారంభం కానున్నాయి. యూరియా పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా “ఫెర్ట…

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అనుమతులు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్న నారాయణ పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. భవన నిర్మాణం పూర్తికాకుండానే తరగతులు న…

కోనసీమ జిల్లాలో పారిశుధ్య మెరుగుదల, అభివృద్ధి పనులను వేగవంతం చేసే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రైతు బజా…

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మోటార్ బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తికి సంబంధించిన ఫోటోను క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఐతాబ త్తుల బాలకృష్ణ విడుదల చేశారు. ఈ ఫోటోను …

స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, అమలాపురం శాసనసభ్యులు శ్రీ అయితాబత్తుల ఆనందరావు గారు ఈదరపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఆయన చిన్నారులత…

అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన పిచ్చిక సత్యనారాయణ (52) అంత్యక్రియలను ఆయన ముగ్గురు కుమార్తె…

ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం గ్రామంలో జరిగిన బంగారు నగల దొంగతనం కేసులో పోలీసులు ఒక మహిళను అరెస్ట్ చేశారు. దొంగిలించబడిన 18 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున…

అమలాపురంలో శుక్రవారం జరిగిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభలో జిల్లా ఇంచార్జి మంత్రి కింజరాపు అచ్చెన్న నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా సంతకవిటి మండలం రామరాయపురంలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. దొంగతనం కేసులో విచారణ పేరుతో తల్లి,…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను చర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ నాయకులు హాజరై శుభాకాం…

ఆదివాసీల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఆదివారం (జూన్ 21) సుబ్బంపేటలో నిర్వహించ తలపెట్టిన సభను విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు వాసం ముసలయ్య…

చర్ల మండలంలోని సుబ్బంపేట అంగన్వాడీ కేంద్రంలో 'అమ్మమాట అంగన్వాడి బడిబాట' కార్యక్రమం చివరి రోజున విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లులు, తండ్రులు…

చర్ల మండల పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్కు స్వల్ప గాయా…